ఇమ్రాన్ ఖాన్ ని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలి..
క్రికెటర్ గా ఇమ్రాన్ ఖాన్ కి పాకిస్తాన్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆడ మగ ..చిన్నా పెద్దా తేడా లేకుండా జనం పిచ్చిగా అభిమానించేవారు ఆయన్ని. ఒక్క మాటలో...
జీహెచ్ ఎంసీ ఎన్నికలపై జనసేనలో చర్చ
త్వరలో జరగనన్న జీహెచ్ ఎంసీ ఎన్నికలకు జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. అనుసరించే వ్యూహంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో జీహెచ్ ఎంసీ కార్యవర్గం సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ...
బాబును నారాయణ అంతమాటన్నారా..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ జైలుకు వెళ్లడం వల్లే ముఖ్యమంత్రి...
బాబ్రీ కేసులో మొత్తం 32 మంది నిర్దోషులే.. తీర్పును స్వాగతించిన అద్వానీ, జోషి
ఉత్తర ప్రదేశ్లోని బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగిన దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. లక్నోలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రత్యేక...
నేను అనని మాటలను ..అన్నట్టుగా మీడియా రిపోర్ట్ చేసింది..గ్రేటర్ ఎన్నికలపై కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తాను అనని మాటలను కూడా అన్నట్టు మీడియా రిపోర్ట్ చేసిందని మున్పిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై ఆయన కొద్ది సేపటి క్రితం ట్విటర్...
వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలిందని వెంకయ్యనాయుడు కార్యాలయం మంగళవారం సాయంత్రం ట్వీట్లో తెలిపింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి హోమ్...
బాబ్రీ విధ్వంసం కేసులో నేడు తుదితీర్పు
1992 బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ తుదితీర్పు ఇవ్వనుంది. తీర్పు వెలువరించే రోజు నాటికి జీవించి ఉన్న 32 మంది ముద్దాయిలు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని...
అమెరికా చూసిన అత్యంత చెత్త అధ్యక్షుడు ట్రంప్ .. డిబేట్ లో బైడన్
అమెరికా ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ ప్రారంభమైంది. రాబోయే ఎన్నికల అభ్యర్థులుగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ...
బీజేపీకి చిరాగ్ పాశ్వాన్ అల్టిమేటమ్!
బీహార్లో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. బీజేపీ మిత్రపక్షాల మధ్య విభేదాలతో ఆ రాష్ట్రంలో ఎన్డిఎ కూటమి ఇరకాటంలో పడింది. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలలో ఎల్జెపి 143 స్థానాల్లో పోటీ...
మన్మోహన్ సింగ్ కు భారత రత్న …
దేశానికి నిస్వార్థ సేవలందించిన మచ్చలేని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ పీనియర్ నేత పి.చిదంబరం డిమాండ్.