మోడీ సర్కార్ తెస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు మన రైతులకు మరణశిక్ష వంటిదని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు వెలుపల , లోపల రైతుల గొంతు నులిమేశారని ఆయన ట్విటర్ ఆరోపించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం చనిపోయిందని ఈదే రుజువన్నారు రాహుల్.
The agriculture laws are a death sentence to our farmers. Their voice is crushed in Parliament and outside.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరుదైన ఘనత సాధించారు! దేశంలోనే అత్యధికంగా ఏపీ పోలీసులపై కేసులు నమోదయ్యాయి. జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్సిఆర్బి) ఈ వివరాలను వెల్లడించింది. పోలీసులపై దేశవ్యాప్తంగా 2019లో...
అధ్యక్ష ఎన్నికల ముందు అమెరికాలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు ..అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటమే ఆ పరిస్థితికి కారణం. ప్రస్తుతం ఆయన...
పేదవాడి సంజీవని ఆరోగ్యశ్రీ కి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. ఆరోగ్య శంరీ ప్యాకేజీ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.ఇందులో భాగంగా ఆరోగ్య స్కీం నెట్ వర్క్...